Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉపాధి కార్యాలయం నుండి పనిముట్లు, తాగునీరు,నీడ ఏర్పాటు చేసుకోవడానికి పట్టగానే మజ్జిగ ప్యాకెట్లు ఏవి గాని ప్రభుత్వం ఇవ్వలేదని అక్కడ కూలీలు వాపోతున్నారు అందులో భాగంగా మేట్ల కూడా గౌరవవేతనం ఇవ్వాలని, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ని పర్మినెంట్ చేయాలని సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే పుంగనూరు ఏఐటియూసి గౌరవ అధ్యక్షులు పి వెంకటనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
Admin
Famous TV