Friday, 12 June 2026 01:52:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

జాతిపిత బాటలో నడుద్దాం బ్రహ్మానంద చారి

Date : 29 September 2023 01:43 PM Views : 544

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లెమండలంబీరవోలుగ్రామంలో గలఎస్ టి కాలనీ యందుగల ప్రాథమిక పాఠశాల యందుశ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోవీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి వారి సహకారంతోనోటు పుస్తకాలు పెన్నులుపంపిణీగాంధీజీ విశిష్టతపైసదస్సు నిర్వహించడం జరిగినదిమొదటశ్రీ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసిబ్రహ్మానంద చారిఅనంతరంసదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూగాంధీజీ శాంతియుత ఉద్యమంనిర్వహించిబ్రిటిష్ వారిని ఎదిరించిదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారన్నారుగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం అన్నారుగాంధీజీని గురించిఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుసహనంతో ఏదైనా సాధించవచ్చు అనిగాంధీ నిరూపించారని అన్నారుఅహింస గాంధీజీ విశిష్టతను గురించి వివరించారుపాఠశాల హెచ్ఎంకే వెంకట్ రెడ్డి మాట్లాడుతూమా పాఠశాల విద్యార్థులకునోటు పుస్తకాలు పెన్నులుఇచ్చినవీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి వారికి కృతజ్ఞతలు తెలిపారువిద్యా విశిష్టత గాంధీజీ విశిష్టతను గురించి వివరించారుఈ కార్యక్రమంలోహెచ్ఎం కే వెంకట్ రెడ్డిఉపాధ్యాయుడుపి రాఘవేంద్రకే రాజేశ్వరిటి సుబ్బమ్మతీదేవమ్మామొదలగు వారు మాట్లాడినారుఅనంతరం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :