Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లెమండలంబీరవోలుగ్రామంలో గలఎస్ టి కాలనీ యందుగల ప్రాథమిక పాఠశాల యందుశ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోవీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి వారి సహకారంతోనోటు పుస్తకాలు పెన్నులుపంపిణీగాంధీజీ విశిష్టతపైసదస్సు నిర్వహించడం జరిగినదిమొదటశ్రీ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసిబ్రహ్మానంద చారిఅనంతరంసదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూగాంధీజీ శాంతియుత ఉద్యమంనిర్వహించిబ్రిటిష్ వారిని ఎదిరించిదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారన్నారుగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం అన్నారుగాంధీజీని గురించిఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుసహనంతో ఏదైనా సాధించవచ్చు అనిగాంధీ నిరూపించారని అన్నారుఅహింస గాంధీజీ విశిష్టతను గురించి వివరించారుపాఠశాల హెచ్ఎంకే వెంకట్ రెడ్డి మాట్లాడుతూమా పాఠశాల విద్యార్థులకునోటు పుస్తకాలు పెన్నులుఇచ్చినవీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి వారికి కృతజ్ఞతలు తెలిపారువిద్యా విశిష్టత గాంధీజీ విశిష్టతను గురించి వివరించారుఈ కార్యక్రమంలోహెచ్ఎం కే వెంకట్ రెడ్డిఉపాధ్యాయుడుపి రాఘవేంద్రకే రాజేశ్వరిటి సుబ్బమ్మతీదేవమ్మామొదలగు వారు మాట్లాడినారుఅనంతరం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు
Admin
Famous TV