Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ఇవాళ్టితో అధిగమిస్తూ మోదీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.ఈ సందర్బంగా పుంగనూరు కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగదీష్ రాజు, మల్లికా రాణి, పెద్దమఠం బాబు, అరవపల్లి వెంకటరెడ్డి,ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, ఉమాశంకర్,వెంకటేష్,రమేష్,ఈశ్వరమ్మ, వేమారెడ్డి,కుమార్,జితేంద్ర,రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV