Wednesday, 01 April 2026 04:40:32 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు అల్పాహార విందు ఏర్పాటు

Date : 15 September 2023 05:04 PM Views : 2255

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏర్పేడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు... రేణిగుంట మండలం కరకంబాడి ఉన్నత పాఠశాలలో ఫిసికల్ సైన్స్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కుమారి సుధారాణి గారు ఈరోజు(15/09/2023, శుక్రవారం) అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ సందర్భంగా పల్లం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీఆనంద్ మాట్లాడుతూ.. కుమారి సుధారనిగారికి పేదవిద్యార్థులంటే చాలా ఇష్టమని... అనేక సందర్భాలలో వారి యొక్క మానవత్వాన్ని పేద విద్యార్థులపట్ల చూపేవారని తెలియచేశారు ..... వారు తయారసిన సైన్స్ ప్రాజెక్టులు జిల్లా స్థాయిలోను, రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి ఎంపిక చేయపడ్డాయని... ప్రతి ప్రాజెక్టు ను తన స్వంత ఖర్చులతో తయారుచేసి అహర్నిశలూ కృషి చేసి కరకంబాడి పాఠశాల స్థాయిని జాతీయ స్థాయికి తీసుకుపోవడంలో సుధారాణిగారి కృషి అమోఘమని కొనియాడారు. పాఠశాలలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినందుకు కుమారి సుధారాణిగారికి పల్లం ఉన్నత పాఠశాల తరపున శ్రీ ఆనంద్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి .ఉపాధ్యాయులు KV బాబు గారు ,మేహార్ బాబుగారు, శ్రీనివాసులు,రాజశేఖర్, రెడ్డెప్ప, విజయశేఖర్, చలపతి, గుఱ్ఱప్ప,రామసుబ్బమ్మ,శ్రీరాములు.,సోమశేఖర్ రాజు,గంగులయ్య, సురేష్, వెంకట్రామయ్య పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :