Thursday, 11 June 2026 10:46:49 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఘనంగా వీడ్కోలు సమావేశం

Date : 15 April 2026 07:04 PM Views : 558

Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి చిన్నతనంలో చిలిపి చేష్టలతో అటు ఉపాద్యాయులతో, ఇటు స్నేహితులతో మమేకమై పాఠశాల విద్య అంటే మొదటి సారి రుచిచూసిన ప్రాథమిక పాఠశాలలో జ్ఞాపకాలు పంచుకుంటే ఎలా ఉంటుందో తెలియని వయస్సులో చేసిన మధుర జ్ఞాపకాలు పంచుకుంటుంటాము. అలాంటి అద్బుత సన్నివేశమే బుదవారం చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామపంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు కేశవ రెడ్డి, తిరుమలమ్మ ముఖ్యఅథితులుగా హాజరైనారు.ఐదవ తరగతిలో ఇరవై మంది విద్యార్థులకు వీడ్కోలు సమావేశం వారి జవన గమ్యంలో గుర్తుండిపోయే విధముగా చేశారు. భారీ కేక్ కట్ చేసి, విద్యార్థులు నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ పాఠశాల చరిత్ర ను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వివరించారు. పూజాకార్యక్రమం అనంతరం అందరూ బాగా చదువుకొని, మన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని వారు ఆశిర్వదించారు.విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మినారాయణ ప్రసాద్, గణేష్, సుబ్రమణ్యం, వసంత, స్రవంతి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :