Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి: పుంగనూరు తపాలా శాఖ బ్రాంచ్ లో ఆల్ ఇండియా గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికలలో కార్యదర్శిగా వేలూరు సుబ్రహ్మణ్యం అధ్యక్షుడిగా కుదురు చిమనపల్లి బ్రాంచ్ నారాయణరెడ్డి కోశాధికారిగా కృష్ణమూర్తి లు ఎన్నికైనట్లు వారు తెలిపారు. గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగుల సంఘం తరఫున ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏలూరు సుబ్రహ్మణ్యం తెలిపారు.
Admin
Famous TV