Friday, 31 July 2026 09:15:48 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వ్యవసాయ అధికారి గా మోహన్

Date : 23 June 2025 07:42 PM Views : 574

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల వ్యవసాయ అధికారిగా మోహన్ పదవి బాధ్యతలు చేపట్టారు గతములు ఇక్కడ పనిచేస్తున్న జ్యోతి పుంగునూరుకు బదిలీ కాగా అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం వ్యవసాయ అధికారిగా ఉన్న మోహన్ చౌడేపల్లి కు బదిలీపై వచ్చాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడేపల్లి మండలంలో గతంలో పది సంవత్సరాలు విధులు నిర్వహించానాని మండల వ్యాప్తంగా రైతులు, నాయకులు సుపరిచితులేనని ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే సబ్సిడీ ద్వారా అందించే సంక్షేమ పథకాలన్నీ సకాలంలో రైతులకు తెలియజేసి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తానన్నారు ఏ కార్తుల్లో ఏ విత్తనాలు విత్తాలో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి సకాలంలో పంపిణీ చేసి రైతులకు ఎటువంటి అసౌక్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు మండలంలోని అన్ని సచివాలయాలలో రైతులు ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచుతానన్నారు మండలంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తానన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: