Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి ని చేయడానికి యువత నడుం బిగించి వారి ఓటు ను నమోదు చేసుకుని,జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి తద్వారా దోపిడి ప్రభుత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలని జనసేన పార్టీ నేతలు నగర అధ్యక్షుడు రాజారెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు మేల్కొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేసి జనసేనని గెలిపిద్దాం
Reporter
Famous TV