Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా చదువులు కోవెల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఘనంగా నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య వేదిక కన్వీనర్ టి గోపాల్ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ ఫోరం కన్వీనర్ యువతరం నాయకుడు పోరాటాల వీరుడు శ్రీ బడి సుధా యాదవ్ జాతీయ బీసీ జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు డాక్టర్ ఉత్తరాది విజయకుమార్ బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు బిసి ఉద్యోగ సంఘ నాయకులు శ్రీ బడి ప్రసన్న యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పెద్దపాలెం పాపయ్య నాయుడు గారు కమర్షియల్ డిపార్ట్మెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ కవి గాయకుడు డాక్టర్ నిడదాల రవణప్ప గారు టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీ కామరాజు గారు దేశయ్య గారు పాల్గొన్నారు.
Admin
Famous TV