Friday, 12 June 2026 01:49:52 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

సి.జే.యఫ్.యస్ భూముల పై విచారణ చేసి తక్షణ చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు

Date : 12 June 2023 07:32 PM Views : 679

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ సి.జే.యఫ్.యస్ భూములలో జరిగిన అవక తవకలు పై కలెక్టర్ వెంటనే విచారణ ప్రారంబించి తక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెకరెట్రీ నుండి ఉత్తర్వులు వచ్చాయని గతం లో ఉత్తరాది హరిప్రసాద్ ఇచ్చిన పిర్యాదు మేరకు భూములు ఆక్రమణ,డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించిన పరికరాలు,బోరు బావుల పరికరాలు అమ్ముకోవడం,వంటి వాటి పై తక్షణ విచారణ చేసి ,చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని మంగళ గిరి కమీషనరేట్ నుండి స్పెసిమన్ కాపీ నేడు పోస్టులో వచ్చిందని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు ఈ సందర్బముగా ఉత్తరాది హరిప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడైనా మీ భూములను ఇతరులు ఎవరైనా ఆక్రమించినా,లేదా మీ భూ సమస్యలను మా దృష్టికి తెచ్చినా పరిష్కారం చూపిస్తామని,ప్రజా ప్రయోజనాల నిమిత్తం త్వరలో నూతన ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని మిత్రులు ఎక్కువ మంది మా సంస్డ లో భాగస్వాములు కావాలని నిజాన్ని నిర్బయంగా చాటుదాం అని,మన సమస్యను చట్టబద్దముగా పరిష్కరించుకుందాం అని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :