Thursday, 30 July 2026 11:24:34 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా.. కలిసి పనిచేస్తాం: కేశినేని నాని

Vijayawada

Date : 21 May 2023 02:59 PM Views : 709

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా : కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఉప్పు.. నిప్పుగా ఉండే టీడీపీ, వైసీపీ నేతలు ఒకేచోట కనిపించారు. అంతేనా.. ఒకరిపై మరోకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అవును.. టీడీపీ ఎంపీ కేశినేని.. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. అటు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా.. కేశినేని నానిని ఆకాశానికెత్తారు. వీరిద్దరి పొగడ్తల రాజకీయం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అభివృద్ధిలో ముందుంటారని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా.. అభివృద్ధి కోసం కలిసి పని చేస్తాం అని ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) స్పష్టం చేశారు. చందర్లపాడు మండలం తోటరావులపాడులో.. వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కేశినేని నాని.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: