Thursday, 30 July 2026 10:03:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలి

Date : 16 November 2025 06:26 PM Views : 638

Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఆర్టీఐ కమీషనర్ డా. రెహానా బేగం పిలుపునిచ్చారు. పుస్తకాలు చదవటం వల్ల పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతాయని అన్నారు. పాఠశాలల్లో ప్రతి రోజు రీడింగ్ అవర్, ప్రతి వారం స్టోరీ అవర్ నిర్వహించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. మరో గ్రంధాలయ ఉద్యమం నేతృత్వంలో పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక పఠనం ఆవశ్యకత పై జరిగిన చర్చా గోష్టిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు విజయవాడ రీజన్ ఆర్పీఎఫ్ సీఐ మధుసూధన్ గారు మాట్లాడుతూ పుస్తకాలు చదివే అలవాటు పెరిగితే పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడతారని, ప్రతి విద్యార్ధిలో ఉండే విభిన్నమైన నైపుణ్యాలు బయటకు వస్తాయని మరో గ్రంథాలయ ఉద్యమం మంచికంటి వెంకటేశ్వర రావు అన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తే పాఠశాలల్లో లైబ్రరీ అవర్ సమర్థవంతంగా అమలు అవుతుందని ఏపీటీఎఫ్ ప్రతినిధి టీ. నాగరాజు పేర్కొన్నారు. టీచర్లు, ప్రిన్సిపల్స్ చిత్తశుద్ధితో పని చేసి ప్రతి స్కూల్ లో లైబ్రరీలు, రీడింగ్ కల్చర్ పెంచాలని పీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రసన్న అన్నారు. విజయవాడలోని విద్యాంజలి హైస్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ రావు, వీరప్పయ్య, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: