Wednesday, 01 April 2026 04:36:34 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే

Date : 14 March 2026 09:27 PM Views : 443

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : సమాచార హక్కు చట్టం పై కమీషనర్ కు పిర్యాదు పది సంవత్సరాల తర్వాత స్పందన చిత్తూరు ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత,జవాబుదారీ తనం ఉండాలని 2005 లో కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపకల్పన చేసినది. ఐతే ప్రజలు తమ సమస్యల పైన సమాచార హక్కు కోసం ధరఖాస్తులు చేసుకోవటం వలన అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని సదరు ధరఖాస్తును పక్కదోవ పట్టించే విధముగా ధరఖాస్తుదారుడిని బెధిరించడమో, లేదా అతన్ని ఇబ్బందులకు గురిచేయడమో, లేదా రాజకీయ నాయకులు మాటలు విని అతడి పైన తప్పుడు కేసులు పెట్టడమో, లేదా అతని పైన సమాజం చీదరించుకొనేలా అసత్య కథనాలు ప్రచారం చేయడం వంటి సంఘటనలు చేస్తున్నారు. ఈ మద్య కాలంలో కర్నూలు జిల్లా లో సమాచార హక్కు చట్టం ద్వారా ధరఖాస్తు చేశాడని అతని భార్య పైన తప్పుడు కేసులు బనాయించారు. ఆవిడ తీవ్ర అనారోగ్యానికి గురైనది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మద్య డిఆర్ డిఎ అధికారులకు సమాచారం పెడితే సరైన సమాచారం ఇవ్వక తప్పుడు కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేశారు. స్థానిక గుండాల చేత సదరు ధరఖాస్తు దారుడి పై దాడులు చేయించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎప్పుడో 22 అక్టోబర్ 2016 వ సంవత్సరం లో పలమనేరు కు చెదిన మునిరత్నం అనే వ్యక్తి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పెడితే సమాచారం పై స్పందన లేదని కమీషనర్ కు పిర్యాదు చేస్తే 9 మార్చి 2026 కమీషనర్ స్థాయి అధికారులు స్పందించి ధరఖాస్తు పత్రాలు, నకళ్ళు తీసుకొని, కమీషనర్ ముందు హాజరు కావాలని ధరఖాస్తు దారుడికి సమన్స్ పంపారు. అంటే మన ప్రభుత్వ అధికారులు విధులు ఎలా నిర్వహిస్తున్నారో ఇట్లే అర్థమౌతుంది. అప్పీల్ నెంబర్ 4304/2017 ను ఇప్పుడు హియరింగ్ కు రావాలని సమన్స్ పంపారు.అంటే సమాచార స్థాయి కమీషన్ ఎంతటి నిబద్దతతో పనిచేస్తుందో ఆలోచించండి.తప్పు ఎవరిధి? ఇదేనా జవాబుదారీతనం అంటే ఇదేనా పారదర్శకత అంటే? ఇదేనా ప్రజల కు ప్రభుత్వాలు ఇచ్చే సందేశం, ఇదేనా సామాన్యూడికి జరిగే న్యాయం. పది సంవత్సరాల తర్వాత సమాచార కమీషన్ నుండి సమన్స్ రావడం సమాచార కమీషన్ ఎంతటి నిర్లక్ష్యం గా ఉందో ప్రజలకు అర్థమౌతుందని ధరఖాస్తుదారుడు అన్నాడు. కావున వెటనే పది సఃవత్సరాల కాలానికి ధరఖాస్తుదారుడికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :