Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ బంగారు పాల్యం మండలానికి చెందిన ఎం.బి.కుమార్ రాజా అన్న ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ నూతన చైర్మన్ గా ఎం.బి .కుమార్ రాజా గారి ని నియమించింది. ఈ సందర్భంగా బంగారు పాల్యం చైర్మన్ స్వగృహం నందు వైసిపి సేవాదళ్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ ఎం బి కుమార్ రాజా గారి ని శాలువా గజమాలతో ఘనంగా సత్కరించి చిత్రపటాన్ని బహూకరించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ బి.దత్తాత్రేయ రెడ్డి,ప్రకాష్ రెడ్డి, వడ్డరె మరియు కురబ,ఈడిగ కార్పోరేషన్ డైరెక్టర్లు మొగిలీశ్వర్,అమర్నాద్,ఎల్లప్ప చిత్తూరు జిల్లా యువత ఉపాధ్యక్షుడు మహేంద్ర,దిలీప్ రాజా,భానుప్రకాష్ రెడ్డి,కుమార్ శివ,తిరుమల,తదితర నాయకులు
Admin
Famous TV