Friday, 12 June 2026 01:41:22 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చేర్మన్ కు సన్మానం

చిత్తూరు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

Date : 21 June 2023 05:41 PM Views : 821

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ బంగారు పాల్యం మండలానికి చెందిన ఎం.బి.కుమార్ రాజా అన్న ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ నూతన చైర్మన్ గా ఎం.బి .కుమార్ రాజా గారి ని నియమించింది. ఈ సందర్భంగా బంగారు పాల్యం చైర్మన్ స్వగృహం నందు వైసిపి సేవాదళ్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ ఎం బి కుమార్ రాజా గారి ని శాలువా గజమాలతో ఘనంగా సత్కరించి చిత్రపటాన్ని బహూకరించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ బి.దత్తాత్రేయ రెడ్డి,ప్రకాష్ రెడ్డి, వడ్డరె మరియు కురబ,ఈడిగ కార్పోరేషన్ డైరెక్టర్లు మొగిలీశ్వర్,అమర్నాద్,ఎల్లప్ప చిత్తూరు జిల్లా యువత ఉపాధ్యక్షుడు మహేంద్ర,దిలీప్ రాజా,భానుప్రకాష్ రెడ్డి,కుమార్ శివ,తిరుమల,తదితర నాయకులు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :