Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పలమనేరు ఫేమస్ టీవి న్యూస్: వైఎస్సార్సీపీ పార్టీ చిత్తూరు జిల్లా,బంగారు పాళ్యం మండల కేంద్రం లోని మ్యాంగో మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని తలపెట్టిన ధర్నా ప్రోగ్రాం కి సంబంధించి పోలీస్ వారి తరుపున నుండి అనుమతి నిరాకరించబడింది కావున ఇటు వంటి ప్రోగ్రామ్స్ కి ఒక వారం ముందుగానే పోలీస్ వారి అనుమతి కొరకు ముందస్తు పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి అని తెల్పి వారికి అనుమతి నిరాకరించడానికి గల కారణాలను ప్రొసీడింగ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. పలమనేరు డిఎస్పీ డి. ప్రభాకర్ ప్రొసీడింగ్స్ కాపీ ని అందజేయడమైనది.
Admin
Famous TV