Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని శెట్టిపేట కు సమీపంలో ముఃదు వెళ్తున్న ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహన్నాన్ని డీ కోన్న మరో ద్విచక్రవాహనం ఘటన లో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు ఇద్దరిని చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.రెండు ద్విచక్రవాహనాలు డీ కొనగా అందులో ఒకరు పెద్ద పంజాణి మండలం,గౌదమాకులపల్లికి చెందిన రెడ్డిబాల,ఇతని పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు.అలాగే రెండవ వ్యక్తి శెట్టిపేట కు చెందిన నాగేశ్వర్ రావు ఇతని భార్య ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
Famous TV