Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : కోట్ల విలువగల ఎర్రచందనం పట్టివేత. 9 మందితో పాటు 33 దుంగలు, 5 కార్లు,ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చంద్రగిరి సబ్ డివిజన్ లోని ఎర్రవారిపాలెం పోలీసుల కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం .భాకరాపేట సిఐ తులసీరామ్ ఆధ్వర్యంలో ఎర్ర వారి పాలెం ఎస్సై వెంకటేశ్వర్లు భాకరాపేట ఎస్సై ప్రకాష్ కుమార్ సిబ్బందితో దాడి. పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లను వెంటాడి ఎల్లమంద క్రాస్ వద్ద పట్టుబడిన వైనం. 1358 కేజీల బరువు గల దుంగలు ఏ గ్రేడ్ విగా గుర్తింపు. తమిళనాడు ,కేరళ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారీగా గుర్తింపు. భారీ ఎత్తుగా ఎర్రచనం రవాణా చేస్తున్నవీళ్ళ వెనక బడా స్మగ్లర్ల హస్తం ఉన్నట్లు వెల్లడి.తిరుపతి ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పి.పరమేశ్వర్ రెడ్డి వెల్లడి.
Admin
Famous TV