Friday, 12 June 2026 01:50:37 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఏసీబీ వలలో సాలూరు మున్సిపల్ కమీషనర్

Date : 08 August 2023 07:39 PM Views : 440

Famous TV - క్రైమ్ వార్తలు / మన్యం ( పార్వతీపురం ) : రూ.లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడిన మున్సిపల్ కమీషనర్ హెచ్.శంకర రావు... నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్, హౌస్ టాక్స్ విషయమై నాలుగు లక్షలు డిమాండ్ చేసిన కమీషనర్... రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా ముందుగా రూ.50 వేలు ఇచ్చిన సాలూరుకు చెందిన రమనాజీ అనే వ్యక్తి... మిగిలిన రూ.1.50 లక్షలను తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలో పట్టుకున్న ఎసిబి అధికారులు... సదరు కమీషనర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు కమీషనర్ గతంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ సారి ఏసిబి అధికారులకు పట్టుబడిన వైనం

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :