Friday, 12 June 2026 12:18:33 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ద్విచక్ర వాహనాలను దొంగలించే అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

20 లక్షలు విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Date : 02 July 2023 01:31 PM Views : 404

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : గత కొన్ని రోజులుగా చిత్తూరు, తవణంపల్లి, బంగారుపాళ్యం మండలాలలో మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున, రాజశ్రీ చిత్తూరు జిల్లా SP శ్రీ.Y.రిశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ DSP శ్రీ K.శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ వెస్ట్ CI శ్రీ I.రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తవణంపల్లి P.S., SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సహితంగా ఈ దినం అనగా 01-07-2023 వ తేదిన తవణంపల్లి మండలం, పట్నం గ్రామ సమీపంలో గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద 01.00 PM గంటలకు C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అను అతనిని అరెస్టు చేసి, అతని వద్ద వుండిన 01 మోటార్ సైకిల్ ను మరియు అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు అతను వివిధ ప్రాంతాలలో దొంగలించి దాచి ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన మరో 21 ద్విచక్రవాహనాలు, అనగా మొత్తం సుమారు 20 లక్షల రూపాయల విలువ 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోవడమైనది. సదరు C.గోవింద రాజ్ తవణంపల్లి PS పరిధిలో 6 మోటార్ సైకిళ్ళు, బంగారుపాళ్యం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, చితూరు I Town PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, G.D.నెల్లూరు PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, SR పురం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, ఇంకా వివిధ ప్రాంతాలలో మరో 8 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేయడమైనది. పట్టుబడిన ముద్దాయి యొక్క వివరాలు: C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, యాదమరి మండలం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా. ఈ కేసు లో పాల్గొన్న తవణంపల్లి SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని అభినందించినారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :