Thursday, 30 July 2026 10:22:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రోకలి బండతో వ్యక్తిని హత్య

తొట్టంబేడు మండలం శాస్త్రి గిరిజన కాలనీలో ఘటన

Date : 20 June 2023 01:11 PM Views : 396

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : శాస్త్రి గిరిజన కాలనీలో భార్యా పిల్లల కొడుతున్నా చెంచయ్యను అడ్డుకున్న అదే కాలనీకి చెందిన చింతయ్య.ఇంటి నుండి చెంచయ్య భార్యా పిల్లలను బయటకు తీసుకువచ్చిన చింతయ్య .ఆగ్రహించిన చెంచయ్య చింతయ్య (33)పై రోకలిబండతో దాడి చేయడంతో అక్కడకక్కడే మృతి.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన తొట్టంబేడు పోలీసులు.మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసిన తొట్టంబేడు ఎస్సై రాఘవేంద్ర.పరారీలో ఉన్న నిందితుడు చెంచయ్య కోసం గాలింపు .సి.ఐ విక్రమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :