Friday, 12 June 2026 12:22:50 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

"ట్రిబ్యూట్ వాల్" భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 02 October 2023 05:31 PM Views : 603

Famous TV - జాతీయ వార్తలు / : నేడు గాంధీ జయంతి సందర్బంగా తిరుపతి శిల్పారామంలో స్వతంత్ర సమరయోధుల స్మారకంగా నివాళి గోడ నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి రోజా గార్లతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ "ట్రిబ్యూట్ వాల్" నిర్మించడం ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేసిన సమరయోధుల గురించి వారు చేసిన పోరాటాలు గురించి భావి తరాలకు తెలిసే విధంగా వారి చిత్రం తోపాటుగా ఏర్పాటు చేయబడిన క్యూఆర్ కోడ్ ద్వార వారి వివరాలు తెలిసే విధంగా ఏర్పాటు చేయనున్నారని పర్యాటక శాఖా మంత్రి రోజా గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని అన్నారు. నిత్యం సుమారు లక్ష మంది పైగా సందర్శించే తిరుపతి నగరంలో ఇలాంటి "ట్రిబ్యూట్ వాల్" నిర్మించడం వలన స్వాతంత్ర్య సమరయోధుల గూర్చి ఎక్కువ మంది తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ట్రిబ్యూట్కృ వాల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న రోజా గారికి అలాగే ఈ వాల్ నిర్మించేందుకు ముందుకొచ్చిన చక్రా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :