Famous TV - జాతీయ వార్తలు / : భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూత. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆహార కొరతతో మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్రను పోషించారు.
Admin
Famous TV