Friday, 31 July 2026 09:28:17 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రాయలసీమరైతులఆందోళన

కరువువీరుడిదెబ్బకుతుంగభద్రలోడెడ్‌_స్టోరేజీ

Date : 07 July 2023 10:08 AM Views : 421

Famous TV - జాతీయ వార్తలు / : 105 టీఎంసీలకుగానూ.. ఉన్నది 3 టీఎంసీలే... హెచ్చెల్సీ నీటిపై ఆశతో ఇప్పటికే వరి సాగు చేసిన అనంతపురం జిల్లా రైతులు... తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు జిల్లాలో రైతులు పరిస్థితి ఆందోళనకరం ఒకవైపు వెక్కిరిస్తున్న వరుణుడు.. మరోవైపు రోజు రోజుకు అడుగంటుతున్న తుంగభద్ర జలాలు.. డెడ్‌ స్టోరేజీ తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీ చేరింది. 105 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం ఒక్కసారిగా డెడ్‌ స్టోరేజీకి చేరడం ఆందోళన కలిగిస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 1576.50 అడుగుల వద్ద కేవలం 3.003 టీఎంసీల నీరు ఉంది. డ్యాం అడుగుభాగంలోని నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఎండవేడిమి, నీటి కొరత కారణంగా చేపలు చనిపోతున్నాయి. జీవరాశులకు దాహం తీరే పరిస్థితి లేకుండాపోయింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి కొరత ఏర్పడుతోంది. జూన మొదటి వారం నుంచే వరద ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఏడాది జూలై వచ్చినా మొదలవ్వలేదు. ఎగువన 3 టీఎంసీల సామర్థ్యంలో ఏర్పాటైన తుంగ జలాశయంలోనూ నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తుంగభద్ర ఎగువన పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో కురవకపోవడం.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: