Friday, 12 June 2026 01:41:22 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 28 May 2023 06:58 PM Views : 450

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : అత్యాధునిక సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక మైలురాయి, భారతీయులు భారతీయత అనే భావనతో భారత పార్లమెంటు భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మన ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటని ఈ చారిత్రత్మకమైన కార్యక్రమంలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :