Wednesday, 01 April 2026 06:14:13 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

రూ.2 వేల నోట్ల మార్పిడి.. వినియోగదారులకు విద్యుత్ శాఖ గొప్ప అవకాశం!?

RBI:

Date : 20 May 2023 05:59 PM Views : 348

Famous TV - జాతీయ వార్తలు / : రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటనతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. నోట్లు మార్చుకునేందుకు ఆరాటపడుతున్నారు. అదే సంయంలో కొందరు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. వినియోగదారులకు విద్యుత్ శాఖ గొప్ప అవకాశం అంటూ ఓ పోస్టు వైరల్‌గా మారింది.రూ.2 వేల నోట్ల చలామణిపై ఆర్‌బీఐ శుక్రవారం(మే19) సంచలన ప్రకటన చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 30 తర్వాత రూ. 2 వేల నోట్లు చిత్తు కాగితాలతో సమానమనే చెప్పాలి. 2016 నవంబర్‌లో రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకురాగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే వాటి ముద్రణను నిలిపేసింది. దాదాపు నాలుగేళ్లుగా వాటిని ముద్రించటం లేదు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :