Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి, శ్రీ కాళహస్తి పరిసర ప్రాంతాళలో గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడంపై గూగుల్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ రామ గోవింద రాజు గారితో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి చర్చలు జరిపారు. తిరుపతి ప్రాంతంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అందుకు సంబందించిన వీడియోని వారికి చూపిస్తూ వివరించారు. ఈ నెల 21వ తారీఖున తమ భారత పర్యటనలో ఈ విషయంపై చర్చిస్తామని గూగుల్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ తేలియజేశారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలియజేసారు.
Admin
Famous TV