Friday, 12 June 2026 01:50:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

దేవస్థానం లో సేవా టికెట్ కౌంటర్ ప్రారంభం

Date : 23 January 2026 07:30 PM Views : 654

Famous TV - భక్తి / తిరుపతి : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో గల అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అర్చన, అభిషేకం,వాహన పూజ, అఖండ దీపారాధన వంటి పూజలకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఈఓ రమణ మాట్లాడుతూ దేవాదాయ, దర్మాదాయ కమీషనర్ నుండి పలు రకాల సేవా టికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అర్చనకు పదిరూపాయలు, అభిషేకం కు వందరూపాయలు, అఖండ ధిపారాధన కు పదకొండు రోజులైతే ఏడువందలు, ఇరవై ఒక రోజులకు పదకొండు వందలు, నలబైనాలుగు రోజులకు రెండువేలా రెడువందలు, రుద్రాభిషేకం కు ఐదు వందలు,అలాగే వాహన పూజ ద్విచక్ర వాహనం కు నూటయాబై రూపాయలు, నాలుగు చక్రాల వాహనం కు రెండు వందల యాబై రూపాయలుగా నిర్ణయించారు. ఇవ్వన్ని శుక్రవారం నుండినే అమలు పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఐతే ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దేవాదాయ,దర్మాదాయ శాఖ వారు ఆలయం లో అర్చకత్వం నిర్వహిస్తున్న వేదపండితులకు తగిన జీవన బృతి కల్పించాలని, అలాగే దేవస్థానానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని,వాటిని దేవస్థానం అప్పగిస్తే మేము వాటిని సాగుచేసుకోవడమో, లేక కౌలుకు ఇవ్వడమో చేసి, మా కుటుంబ పోషణ చేసుకుఃటామని, దీని పై దృష్టిసారించాలని వారు తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :