Friday, 31 July 2026 12:31:15 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

గుడిమల్లం ఆలయ దర్శన సమయం పెంపు

Date : 15 July 2023 06:53 PM Views : 409

Famous TV - భక్తి / తిరుపతి : నేటి నుంచి గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ దర్శన సమయం పొడిగించారు. గతంలో ఉదయం 06 గంటల నుండి సాయంత్రం 06 గంటల వరకు మాత్రమే దర్శన సమయం ఉండగా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా మరో మూడు గంటలు దర్శన సమయం పెంచి రాత్రి 09 గంటల వరకు దర్శన సమయం పొడిగించవలసినదిగా స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ ఆదర్వంలో నడిచే ఆర్కియాలజీ సర్వే అఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకెళ్లి ఆలయ దర్శన సమయం పెంచేందుకు కృషి చేశారు. ఆర్కియాలజీ సర్వే అఫ్ ఇండియా వాళ్ళు దీనికి సంబంధించి గతంలో జీవో విడుదల చేయగా నేటి నుంచి అమలులోకి వచ్చింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :