Wednesday, 01 April 2026 06:14:11 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

కైలాసదన్ అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్లల పార్కు ఏర్పాటు పనులను పరిశీలించిన పాలకమండలి అధ్యక్షులు

Date : 28 May 2023 05:12 PM Views : 319

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అతిథి గృహంలో గంగా సదన్ మరియు కైలాస సదన్ లో చిన్నపిల్లల ఆట స్థలాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పనులను పరిశీలించి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు తగు సూచనలు ఆదేశించారు.

ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ భరద్వాజ తీర్థంలో నూతనంగా ప్రారంభించిన కైలాస సదన్ అతిధి గృహంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిన్నపిల్లల పార్కును పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొంత పనులను కూడా పూర్తి కావాల్సింది అది త్వరలో పూర్తిచేసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణం మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తులకు కూడా చిన్నపిల్లలతో పచ్చని చెట్లు మధ్యలో ఆహ్లాద కారం వాతావరణంలో చిన్నపిల్లలు ఆటాడుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసులు రెడ్డి, ఏఈ రాజేశ్వరి, మరియు పట్టణ ప్రముఖులు స్వర్ణ మూర్తి, బాలశెట్టి నరసింహులు, మరియు కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :