Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : గంగవరం ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా, గంగవరం మండలం,కీలపల్లి పంచాయతీ,పొన్న మాకుల పల్లె యస్సి ల ఆలయ ప్రవేశం మధ్యాహ్నం ఒంటి గంటకు తాహాశిల్దార్ మాధవ రాజు,సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యం లో పొన్నమాకుల పల్లె గ్రామస్థులకు భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పించి వారి వారి హక్కులను తెలియజేసి యస్సి లను బిసి లను కలిపి ఆలయ ప్రవేశం చేయించి నారు.భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే ఎవరి హక్కులను ఇంకొకరు హరించరాదనీ,అందరూ కలసి మెలసి జీవించాలని ఉధ్ఘాటించినారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలె),విసికె పార్టీ నాయకులు విజయ్ కుమార్,మునెప్ప, రవి కుమార్ తోట, దొర స్వామి, చంద్ర కుమార్,సుబ్రమణ్యం తది తరులు హాజరైనారు.
Admin
Famous TV