Thursday, 30 July 2026 08:25:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బ్రహ్మానందచారికి జాతీయస్థాయి సేవా పురస్కారం

Date : 27 November 2023 12:03 PM Views : 576

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారికి చిలకలూరిపేటకు చెందిన జయ జయ సాయి ట్రస్ట్అధ్యక్షుడు శ్రీ పూసపాటి బాలాజీ జాతీయస్థాయి జయ జయ సాయిపురస్కారం ఇవ్వడం జరిగినదిఈ సందర్భంగా పలుకూరి రామాలయం నందు రామాలయభక్త బృందంఅధ్యక్షుడు పూజారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బ్రహ్మానంద చారినీ ఘనంగా సన్మానించి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ నాకు జాతీయస్థాయి సాయి సేవా పురస్కారం ఇచ్చిన శ్రీ పూసపాటి బాలాజీ కి తనను అభినందించిన రామాలయ భక్త బృందానికి బనగానపల్లె పాత్రికేయులకు లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల విద్యఆరోగ్యసంక్షేమ సంబంధించి 23 సంవత్సరాల నుంచి 965 సేవా కార్యక్రమాలు చేసినట్లు బ్రహ్మానంద చారి తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాలయ భక్త బృందం అధ్యక్షుడు పూజారి శ్రీనివాసులు పలుకూరు రజక సంఘం అధ్యక్షుడు చాకలి బాలన్నబాల హనుమంతు,మధు తదితరులు పాల్గొన్నారు.ఈ స్ఫూర్తితోఅనేక సేవా కార్యక్రమాలు చేస్తానని బ్రహ్మానంద చారి అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :