Friday, 12 June 2026 01:58:10 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

లక్ష్యం దిశగా చదవండి

సిర్డ్స్ సంస్థ స్కాలషిప్ పంపిణీ కార్యక్రమం లో చంద్రగిరి ఎం. ఎల్. ఏ. పులివర్తి నాని పిలుపు

Date : 09 February 2025 03:58 PM Views : 1000

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : పేద విద్యార్థులకు సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ అనే కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయలు 150 మంది పిల్లలు విద్యార్థులకు ఈరోజు వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతి నందు స్కాలర్షిప్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని ఒక గోల్ ఎంచుకుని దానికోసం కోసం కష్టపడి చదవాలని మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు లేవని నాకు ఇలాంటి సౌకర్యాలు ఉంటే ఎంతో మంది చదువుకునే వాళ్ళమని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితి లోకి రావాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు గారు మాట్లాడుతూ మేము చదువుకునే రోజుల్లో మాకు ఎలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మేము కూడా కష్టపడి చదువుకొని మంచి స్థాయిలో ఉన్నామని పది మందికి సహాయం చేయగలుగుతున్నామని అన్నారు.ప్రతి ఒక్క పిల్లవాడు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ కి గేమ్స్ అడిక్ట్ అవుతున్నారని అలా కాకుండా చదవడం రాయడం స్పష్టంగా నేర్చుకోవాలని, ఈరోజు సిర్డ్స్ సంస్థ ద్వారా 25 లక్షలు రూపాయలు 150 మంది పిల్లలు అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత అయినటువంటి కొండవీటి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఎదగాలని అన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో సిర్చ్ సంస్థ కార్యదర్శి మరుపూరి హేమశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ద్వారా బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం ద్వారా పేద పిల్లలందరినీ కూడా గుర్తించి వారికి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది అని అందులో భాగంగా ఈరోజు 150 మంది పిల్లలకు 25 లక్షల రూపాయలు స్కాలర్షిప్ అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో సిర్డ్స్ సంస్థ డైరెక్టర్ స్వాతి,సిర్డ్స్ సంస్థ టీచర్స్, వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :