Famous TV - సామాజిక సేవ / Hyderabad : భద్రాచలం శ్రీ రాముని నవరాత్రి వేడుకలు సందర్భంగా భద్రాచలంలో కోటి తలంబ్రాలు, సమర్పించి, విధి యాచకులకు చీరలు పంపిణీ చేసిన మేముసైతం యువసేన ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వప్న శ్రీనివాస్:: కరీంనగర్ నుండి రామయ్య దర్శనం కోసం భద్రాచలం వెళ్లి రామయ్య కు కోటి తలంబ్రాలు సమర్పించే దీక్షలో భాగంగా స్వామివారి కల్యాణం నిర్వహించడం జరిగింది. కళ్యాణంలో భాగంగా స్వామివారిని దర్శించుకుని అక్కడ ఉన్న నిరుపేదలకు, విది యచకులకు మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విది యాచకులు చీరలు తీసుకున్నవారు చాలా సంతోషం వ్యక్తం చేసి రాముల వారి కళ్యాణం లో ఈరోజు ఈ చీరలు కట్టుకుంటాము అని వారు తెలుపడం జరిగింది అన్నారు. మేము పంపిణీ చేసిన చీరలు కళ్యాణము రోజు కట్టుకుంటాము అన్నారు చాలా సంతోషం కలిగింది
Admin
Famous TV