Thursday, 30 July 2026 07:22:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మహతి ఆడిటోరియంలో కలాం ట్రస్ట్ ఏడో వార్షికోత్సవం కార్యక్రమం

Date : 19 October 2024 09:29 PM Views : 1041

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కలాం ట్రస్ట్ ఏడో వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి శ్రీ భవాని కుమార్ గారు, ఇస్రో సైంటిస్ట్ జడ్జిగా వ్యవహరించారు. అదేవిధంగా ఈ ఏడవ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి రాష్ట్రస్థాయి సేవా పురస్కారాలను కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ కేవీ లక్ష్మణ్ గారు OSD,ISRO బెంగళూరు, శ్రీ పి ఎస్ కరుణానిధి గారు ఇంటర్నేషనల్ డైరీ సైంటిస్ట్ , శ్రీ సోము రవికుమార్ గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ , శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారు ,ఎండి డాలర్ గ్రూప్స్, శ్రీ బి హర్షవర్ధన్ రెడ్డి గారు జె సి ఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ డాక్టర్ శ్రీవాత్సవ్ గారు ఎండి మైండ్రానిక్స్ , శ్రీ ప్రొఫెసర్ కృష్ణయ్య గారు హెచ్ ఓ డి ఫిజికల్ సైన్స్ మహిళా యూనివర్సిటీ, డాక్టర్ ఎస్.హసీనా గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ,అపోలో యూనివర్సిటీ మరియు డాక్టర్ విజయకుమార్ గారు మెజీషియన్ అతిథులుగా హాజరై స్వచ్ఛంద సేవకులను మరియు సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్న విద్యార్థులకు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు కలం ట్రస్ట్ జ్ఞాపికలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విశిష్ఠ అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలోని ప్రతి యువత కూడా అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చాలా అభివృద్ధి కార్యక్రమాలను మానవత దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలాం ట్రస్ట్ ప్రతినిధులు మరియు వాలంటీర్లు పాల్గొనడం జరిగింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: