Friday, 12 June 2026 12:28:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

బడిలో చేరితేనే బాలలకు బంగారు భవిష్యత్తు బ్రహ్మానంద చారి

Date : 08 December 2023 12:58 PM Views : 566

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు మరియు బడిబాట విశిష్టత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై ర్యాలీ సదస్సు బుగ్గ రామేశ్వర భక్త మండలి సహకారంతో నిర్వహించడం జరిగినది మొదట ర్యాలీ చేసిన అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ బడిలో చేరితినే బాలలకు బంగారు భవిష్యత్తు అని కాబట్టి మీ పిల్లలు బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు పేదరికం ఇతర కారణాలతో బాలలు పాల కార్మికులుగా మారుతున్నారని వీటిని నిర్మూలనకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని బడిబాట విశిష్టత బాల కార్మిక నిర్మూలన గురించి వివరించారు. రామతీర్థం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ మా విద్యార్థులకు పలకలు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన బుగ్గ రామేశ్వర భజన మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మదన గోపాల్ సచివాలయం సిబ్బంది పాములేటయ్య, సునీల్ కుమార్, చంద్ర ,కళావతి, కుమార్, రామతీర్థం గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :