Friday, 12 June 2026 02:02:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

టీచర్లు నిరంతర విద్యార్దులు కావాలి!

- సైకాలజిస్ట్ డా|| ఎన్ బి సుధాకర్ రెడ్డి

Date : 16 February 2025 03:11 PM Views : 934

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : ఉపాధ్యాయులు నిరంతర విద్యారులు కావాలని సైకాలజిస్ట్ డా|| ఎన్ బి సుధాకర్ రెడ్డి సూచించారు. ఆదివారం రేణిగుంట లో జెసిఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో మురికి వాడల్లో పనిచేసే ఎస్ఐఆర్ఎస్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. కేవలం ఉన్న పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞాన నవీకరణ చేసుకోవాలని చెప్పారు. జ్ఞానం, వికాసం, సహానుభూతి, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ఓర్పు, సహనం, చైతన్యం, చురుకుదనం పెంచుకోవాలన్నారు. బోధన, పరిశోధన, కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడంలో మెలకువలు పాటించాలన్నారు. పిల్లలకు ప్రాథమిక సూత్రాలు నేర్పడం కీలకం అన్నారు. చదువులో తలెత్తే శారీరక, మానసిక అవరోధాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు ఆర్ శేష సాయి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపటున్నామని చెప్పారు. ఉపాధ్యక్షుడు రత్న శేఖర్ మాట్లాడుతూ టీచర్లు పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో శ్రద్ధ చూపాలని కోరారు. ఎస్ఐఆర్ఎస్ అధ్యక్షుడు ఎం హేమశేఖర్ మాట్లాడుతూ మురికి వాడలలో ఉన్న పేద పిల్లలకు తమ సంస్థ ద్వారా ప్రత్యెక బోధన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :