Famous TV - సామాజిక సేవ / : కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక బి. ఎన్ రాజు కు సోమవారం మహాత్మా గాంధీ 154 వ జయంతిని పురస్కరించుకొని, ఫిలాంత్రోఫిక్ సోసైటీ అధ్యక్షులు అద్దంకి రాజా ఆధ్వర్యంలో విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్సన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ పురస్కారమును ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డా. నందమూరి లక్ష్మీ పార్వతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ. పి. విజయబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షులు శ్రీ. కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికుల యూనియన్ అధ్యక్షులు శ్రీ. పి. గౌతమ్ రెడ్డి మరియు విశిష్ఠ అతిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి శ్రీ. ఎం. బాల గంగాధర్ తిలక్ మరియు అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ గారు తదితరుల చేతుల మీదగా ఈ అవార్డును స్వీకరించారని తెలిపారు.
Admin
Famous TV