Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం వెంకటాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు శ్రీ జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు మరియు చెట్టు యొక్క విశిష్టత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మానవ మునగడకు చెట్లు ఎంతో అవసరమని పర్యావరణానికి పచ్చదనం ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో అవసరమని ప్రతి విద్యావంతుడు తన వంతు బాధ్యతగా చెట్టు యొక్క విశిష్టత గురించి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయడమే కాకుండా పది చెట్లనైన నాటి సంరక్షించాలని బ్రహ్మానంద చారి కోరారు చెట్టు యొక్క విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టిన రోజు చనిపోయే వరకు చెట్టు అనేక రకాల సేవలు అందిస్తుందని ఇటువంటి చెట్లను ప్రతి ఒక్కరు నాటాలని కోరారు అనంతరం చదువులో ప్రతిభ చూపిన పాఠశాల విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో పాఠశాల ఎచ్ యం శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు చంద్రశేఖర్ లక్ష్మీదేవి ఉపాధ్యాయ బృందం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాలలో చదువుల ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు బ్రహ్మానందచారి ప్రధానం చేశారు
Admin
Famous TV