Thursday, 30 July 2026 08:17:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం బ్రహ్మానంద చారి

Date : 18 March 2024 11:38 AM Views : 606

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం నందివర్గం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాలలోని 96 మంది విద్యార్థులకు వివిధ రకాల జ్ఞాన దాయకమైన పుస్తకాల పంపిణీ మరియు ప్లాస్టిక్ వాడటం వలన కలుగు నష్టాలు పర్యావరణం వల్ల కలుగు లాభాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల మానవులకే కాక సమస్త జీవకోటి కూడా నష్టం కలుగుతుందని తెలిపారు భారతదేశ జనాభా 140 కోట్ల అయితే సగటున ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల ఆరోగ్యానికే కాకుండా దాని వ్యర్ధాల వలన జంతువులకు పక్షులకు కూడా నష్టం కలుగుతుందని వివరించారు పర్యావరణంగా వలన కలుగు లాభాలను తెలిపారు ప్రతి ఒక్కరూ పది మొక్కలైన నాటి సంరక్షించాలని కోరారు పాఠశాల హెచ్ఎం రమణ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన దాయకమైన పుస్తకాలు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రవణ ఉపాధ్యాయుడు మద్దిలేటి ఎస్సీ సంఘం నాయకులు సంటన్న రాజు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలను బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: