Thursday, 30 July 2026 09:36:47 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఈఎస్ఐ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపి గురుమూర్తి

Date : 18 August 2023 08:07 PM Views : 506

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి ఈరోజు తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులను మరియు సిబ్బందిని అడిగి సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా హాస్పిటల్ సిబ్బంది పలు సమస్యలను ఎంపి దృష్టికి తీసుకు వచ్చారు. రాయలసీమలో ఉన్న ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ కావడంతో అత్యాధునిక వైద్య చికిత్స పరికరాలను ఏర్పాటు చేయవలసిన అవశ్యకత గూర్చి వారు ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈఎస్ఐ హాస్పిటల్ లోని అత్యాధునిక వైద్య పరికరాలు, మెషినరీ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ లో పలుమార్లు సమస్య గూర్చి చర్చ లేవనెత్తిన విషయం అందరికీ విదితమే. అలాగే చుట్టు పక్కల జిల్లాలకు ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ అయిన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా గుర్తించి ప్రస్తుతం 50 పడకలతో సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా విస్తరించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపి గురుమూర్తి తెలియజేశారు. అలాగే మంచినీటి సమస్య గూర్చి ప్రస్తావించగా ఇప్పటికే అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్ ని వినియోగం లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటామని తెలియజేశారు. అక్కడ పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని గత దశాబ్ద కాలంగా జీత భత్యాలలో మార్పు లేకుండా ఉందని ఎంపి దృష్టికి తీసుకు రాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: