Thursday, 11 June 2026 10:55:35 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 07 November 2023 07:13 PM Views : 1370

Famous TV - కళలు / : ఏర్పేడు నవంబర్ 7: పరమేశ్వరునికి నృత్య నీరాజనం వాల్పోస్టర్లను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మంగళవారం నాడు ఆవిష్కరించారు. ప్రసిద్ధిగాంచిన, పురాతనమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకొని నవంబర్ 27వ తేదీ పరమేశ్వరునికి నృత్య నీరాజనం కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య, సభ్యురాలు ముని లక్ష్మి లు కార్యక్రమం వివరాలు గురించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పురాతనమైన గుడిమల్లం ఆలయం గురించి వే ఫౌండేషన్ నేతృత్వంలో నృత్య నీరాజనం కార్యక్రమం ద్వారా ప్రచారం చేపట్టడం పట్ల వే ఫౌండేషన్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో 111 మంది నృత్యకారులు నృత్యం చేసి పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం సమర్పించనున్నట్లు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు మేకలత్తూరు చంద్రశేఖర్ అలియాస్ ఎస్ ఎస్ చంద్ర, గుడిమల్లం దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :