Friday, 31 July 2026 08:24:30 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లా ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

Date : 15 October 2024 07:28 AM Views : 526

Famous TV - వాతావరణం / అన్నమయ్య ( రాయచోటి ) : అక్టోబర్ 15 వ తేదీ (నేడు) మంగళ వారం అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం శాఖ సూచనల మేరకే ముందస్తు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని తెలియ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తూ ఉన్నట్లు DEO ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రిన్సిపాల్ , హెడ్మాస్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు.

G. GURUSWAMY

Reporter

Famous TV

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :